General
విశాఖలో రక్షణరంగ ఎంఎస్ఎంఈ పార్క్
విశాఖపట్నం (రెడ్ బీ న్యూస్) 29 నవంబర్ 2021: విశాఖలో ‘రక్షణరంగ ఎం.ఎస్.ఎం.ఇ. పార్క్’ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రకటించారు. సోమవారం విశాఖలోని ఓ హోటల్లో ఆం...
Read More
ప్రముఖ టెలికాం కంపెనీ కొనుగోలుకు రిలయన్స్ ఆసక్తి?
ముంబయి (రెడ్ బీ న్యూస్) 29 నవంబర్ 2021: ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఓ ప్రముఖ టెలికాం కంపెనీని కొనుగోలు చేసేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. బ్ర...
Read More
రేపు మధ్యాహ్నం శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 28 నవంబర్ 2021: కరోనా బారిన పడిన ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు శివశంకర్ మాస్టర్(72) హైదరాబాద్ ఏఐజీలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆ...
Read More
29న అల్పపీడనం..?
అమరావతి (రెడ్ బీ న్యూస్) 28 నవంబర్ 2021: దక్షిణ అండమాన్ సముద్రంలో 29న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత 48 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తుంది. మరోవైపు శ్రీలంక త...
Read More
ఏపీలో మళ్లీ వాన... కడప జిల్లాలో పాఠశాలలకు సెలవు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 28 నవంబర్ 2021: ఇటీవల కురిసన వర్షాల నుంచి జనం ఇంకా తేరుకోక ముందే మళ్లీ వానలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర...
Read More
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కన్నుమూత
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 28 నవంబర్ 2021: ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు శివ శంకర్ మాస్టర్(72) ఇక లేరు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్ ఏఐజీలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. త...
Read More
ఏపీ సీఎస్ సమీర్శర్మ సర్వీసును పొడిగించిన కేంద్రం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 28 నవంబర్ 2021: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ సర్వీసును కేంద్రం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. 2022 మే 31వ తేదీ వరకు సీఎస్ సర్వీసును ...
Read More
ఏపీలో మళ్లీ తెరపైకి జిల్లాల పునర్విభజన?.. 25కు పెరగనున్న జిల్లాలు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: ఏపీలో జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నిన్న జరిగిన ఎంపీల సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. జనగణనకు సంబంధించి కేంద్ర గణాంకశాఖ జార...
Read More
పెద్దాపురంలో డిసెంబరు 1 నుంచి టెన్నీస్ టోర్నమెంట్
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: స్థానిక టౌన్ హాల్లో లిటరరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబరు 1 నుంచి 5 తేదీ వరకూ సీనియర్ నేషనల్ టెన్నీస్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించన్నుట్లు లిటరరీ అసోసియేష...
Read More
ప్రజల ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యం
కలెక్టర్ హరికిరణ్
కాకినాడ (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ముఖ్యంగా భావి భారత పౌరులైన చిన్నారుల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా స్వచ్ఛతా వాతావరణాన్ని పెంపొందించేం...
Read More