Crime
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల మృతి
UPDATED 20th DECEMBER 2020 SUNDAY 9:00 PM
తుని(రెడ్ బీ న్యూస్): తుని పట్టణంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిద్దరూ విశాఖ జిల్లా కో...
Read More
చెరువులో పడి యువకుడి మృతి
పెద్దాపురం, 15 డిసెంబరు 2020 (రెడ్ బీ న్యూస్): చెరువులో జారి పడి ఒక యువకుడు మృతి చెందాడు. బంగారమ్మ గుడివీధికి చెందిన శ్రీముసిరి లోవరాజు (30) మద్యం మత్తులో బహిర్భూమికి వెళ్లి సీతారాముడు చెరువులో కాలుజా...
Read More
గంజాయి తరలిస్తూ ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్టు
UPDATED 16th NOVEMBER 2020 MONDAY 5:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): గంజాయిని తరలిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థిని స్థానిక పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పెద్దాపురం సీఐ జయకుమార్ తెలిపిన వ...
Read More
సామర్లకోటలో కూలిన వంతెన...లారీ బోల్తా..
సామర్లకోట:13 నవంబరు 2020 (రెడ్ బీ న్యూస్): తూర్పుగోదావరి జిల్లాలో ఓ వంతెన కూలిపోయింది. సామర్లకోట-పిఠాపురం రోడ్డు మార్గంలో ఏలేరు కాలువపై ఉన్న వంతెన కూలిపోయింది. అదే సమయంలో సామర్లకోట నుంచి పిఠాపురం వైపు...
Read More
పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులు
పెద్దాపురం,13 నవంబరు 2020 (రెడ్ బీ న్యూస్) : పశువుల అక్రమ రవాణాను పెద్దాపురం పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున అడ్డుకున్నారు. ఎస్సై ఏ.బాలాజీ తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం నుంచి సామర్లకోటలో ఉన్న గోవధ...
Read More
పశ్చిమగోదావరి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత
పశ్చిమగోదావరి : రెడ్ బీ న్యూస్ జిల్లాలోని పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఏలూరు ఆశ్రం మెడికల్ కాలేజీ వద్ద అనుమానితులను గుర్తించారు. వారి నుంచి కారులో తరలిస్తున్న 70 కేజీల గంజాయి స్వాధీ...
Read More
మారేడుమిల్లిలో రూ.2.15 లక్షల విలువైన తెలంగాణ మద్యం పట్టివేత
మారేడుమిల్లి:2 జులై 2020:(రెడ్ బీ న్యూస్): తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ...
Read More
230 కిలోల గంజాయి పట్టివేత
UPDATED 30th JUNE 2020 TUESDAY 10:00 PM
మోతుగూడెం, 30 జూన్ 2020(రెడ్ బీ న్యూస్): అక్రమంగా తరలిస్తున్న గంజాయిని మోతుగూడెం పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. రెండు వాహనాల్లో ఆరుగురు వ్యక్తులు సు...
Read More
చోరీ సొత్తు స్వాధీనం
సామర్లకోట: 22 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): సామర్లకోట, కిర్లంపూడి తదితర ప్రాంతాలలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని సామర్లకోట పోలీసులు సోమవారం ఆరెస్టుచేసి అతని వద్ద నుంచి రూ.లక్ష నగదు, బంగారు ఆభరణ...
Read More
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
సామర్లకోట:15 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): స్థానిక అయోధ్య రామపురం బచ్చు మున్సిపల్ ఉన్నత పాఠశాల సమీపంలో నివాసముంటున్న భద్రాచలానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి పేరిమళ్ల దుర్గాప్రసాద్ (35) అనుమానాస్పద స్థితిల...
Read More