Crime
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత
విశాఖ (రెడ్ బీ న్యూస్) 29 నవంబర్ 2021: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. విశాఖలో కార్తిక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన ఆయనకు ఈ వేకువజామున 4గంటలకు గుండెపోటు వచ్చింద...
Read More
అనంతపురం జిల్లాలో కర్ణాటక యువతి ఆత్మహత్య
అనంతపురం (రెడ్ బీ న్యూస్) 28 నవంబర్ 2021: అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని కణేకల్లు వద్ద హెచ్ఎల్సీలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువతి ఐశ్వర్య మృతదేహం లభ్యమైంది. ప్రేమికుడితో వి...
Read More
రూ.2.5 కోట్ల విలువైన గంజాయి తోటల ధ్వంసం
చింతూరు (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: వై.రామవరం మండలంలో సింధువాడ, బురదకోటలో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను చింతూరు ఏఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. పది ఎకరాల్లో గంజాయి పెంచుతున్నారనే సమ...
Read More
కిట్టీ పార్టీలతో ప్రముఖులకు కిలాడీ దంపతుల టోకరా
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: విలాసవంతమైన జీవితం. నిత్యం పహారాకాసే బౌన్సర్లు. హంగూ.. ఆర్భాటం ప్రదర్శిస్తూ పలువురు ప్రముఖులను బుట్టలో వేసుకొని రూ.కోట్లలో బురిడీ కొట్టించారా కిలాడీ దంపతులు...
Read More
పలాసలో 108 అంబులెన్స్ను ఢీకొట్టిన రైలు
శ్రీకాకుళం (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్2021: శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 108 అంబులెన్స్ను ఓ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ను రైలు దాదాపు 100 మీటర్ల దూ...
Read More
ఒకే పాఠశాలలో 26 మంది విద్యార్థినులకు కరోనా
భువనేశ్వర్ (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో.. ఒకే పాఠశాలకు చెందిన 26 మంది విద్యార్థినులకు కరోనా సోకింది. థాకుర్ముండాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఈ కేసుల...
Read More
చలాన్లు తరచూ వేస్తున్నారని నడిరోడ్డుపై బైక్కు నిప్పు
ఆదిలాబాద్ (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: ట్రాఫిక్ పోలీసుల తీరును నిరసిస్తూ ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టిన ఘటన ఆదిలాబాద్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ పట్టణంలోని...
Read More
అమెజాన్లో గంజాయి రవాణా కేసు.. ఐదుగురి అరెస్టు
విశాఖ (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: అమెజాన్లో గంజాయి రవాణా కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్ఈబీ జేడీ సతీష్ తెలిపారు. ఈ మార్గంలో 600 నుంచి 700 కిలోల గంజాయి రవాణా అయినట్లు తెలుస్తోందన్నారు. ఈ...
Read More
నడిరోడ్డుపై వ్యాన్ డ్రైవర్ హత్య
రాజానగరం (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: జాతీయ రహదారిపై నన్నయ విశ్వవిద్యాలయం సమీపంలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. రాజానగరం సీఐ ఎం.వి.సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం.. పిఠాపురానికి చెందిన ఒగ్గు...
Read More
ఉధంపూర్-దుర్గ్ ఎక్స్ప్రెస్లో మంటలు.. పూర్తిగా దగ్ధమైన రెండు బోగీలు
మధ్యప్రదేశ్ (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: ఉధంపూర్-దుర్గ్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. రెండు బోగీల్లో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. మధ్యప్రదేశ్లోని హేతంపూర్ రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరిన క...
Read More